ఆతి మధురం 10 గ్రా .
చిన్న యాలకులు 10 గ్రా
లవగంగాలు 10 గ్రా
ఆకుపత్రి - 10 గ్రా
శొంటి - 10 గ్రా
పిప్పళ్ళు - 10 గ్రా
మిరియాలు - 10 గ్రా
ఎండు ఖర్జూరాలు - విత్తనం తీసినవి 20 గ్రా
సారపప్పు - 20 గ్రా
ధనియాలు - 20 గ్రా
వకుడుకాయలు - 20 గ్రా
వేలవేము చూర్ణం 20 గ్రా
ఎండుద్రాక్ష లేక ఎండు కిస్ మిస్ 200 గ్రా ( గింజలు లేనివి )
కండచక్కెర - 200 గ్రా
పై పదార్దాలు విడివిడిగా చుర్నలుగా చేసుకొని అందులో ఖర్జూరం , కిస్ మిస్ కూడా కలిపి రోటిలో వేసి దంచితే మొత్తం ముద్దలాగా హల్వాలగా అవతుంది .
రోజు ఉదయం పరగడుపున ఒక్కసారి , రాత్రి నిద్రించే ముందు ఒకసారి 20 గ్రాముల మోతాదుగా తింటూ అనుపానంగా ఒక కప్పు వేడిపాలలో ఒక చెంచా కండచక్కెర కలిపి త్రాగుతువుండాలి .
ఫలితాలు : హస్త ప్రయోగం , ఆతిస్కలనం వంటి దురభ్యసల వల్ల , ఆల్పహర సేవన వల్ల , వయసు పై బడిన వృద్ధాప్యం వల్ల , దేని వల్లనైన శరీరంలో రక్తమాంసాలు హరిన్చిపోయి , బక్కచిక్కిన బలహీన స్త్రీ పురుషులంతా ఈ లేహ్యన్ని సేవించటం ద్వార తిరిగి మరల నవ వసంతాన్ని పొందవచ్చని మహా ఋషులు పేర్కొన్నారు .
Showing posts with label నవ యవనానికి. Show all posts
Showing posts with label నవ యవనానికి. Show all posts
Monday, November 29, 2010
Wednesday, June 23, 2010
నవ యవనానికి - సురతురు తైలం
ఆవు పాలు 10 గ్రాములు , ఆవు నేయి 10 గ్రాములు , ఉసిరిక కాయల రసము 10 గ్రాములు , దేవదారు పట్టా నుంచి తీసిన నూనె ( himalayan cedar bark oil ) 20 గ్రాములు , ఇవన్ని కలిపి బాగా చిలకరించి ప్రతి రోజు ఉదయమే తాగాలి . ఈ విదంగా ఒక నెల రోజుల తగేటపటికి రక్త వృది కలిగి సరిరమే బంగారు ఛాయతో ప్రకాశిస్తుంది . బుద్ధి బృహస్పతి వలే అభి వృది చెందుతుంది .
రెండవ నెలలో ఈ ఔషదాన్ని రెట్టింపు చేసి, అనగా 100 గ్రాములు మోతాదులో తగిన యెడల వాత , పిత్త , కఫా అనే త్రి దోషాలు , సర్వ నేత్ర వ్యాదులు హరించి పోతాయి .
మూడవ నెలలో రెండవ నెల కన్నా రెట్టింపు చేసి అనగా 200 గ్ర్రములు మోతాదులో తగిన యెడల నవ యవనం ప్రాప్తిస్తుంది . సూర్యుడి వంటి కాంతితో , దేవతలతో సమానమైన సరిరం తో ప్రకసిస్తారు . ఇది సులభామిన అధిక ఫలము నిచె దివ్య రసాయన తైలము .
Subscribe to:
Posts (Atom)