Thursday, December 2, 2010

బెండకాయలతో - బ్రహ్మాండమైన - వీర్య శక్తి

శరీరంలో  వీర్య శక్తీ క్షీణించి శేగ్రస్కలన  సమస్యతోను  , అంగం మేత్తబదిపోయే సమస్యతోను బాధపడేవారు  రోజు ఉదయం పరగడపున రెండు లేక మూడు  లేత బెండకాయలు తినాలి . ఇలా ఇరవై  నుండి నలబై  రోజుల పాటు సేవిస్తువుంటే ఆపారమైన  వీర్య శక్తీ పెరుగుతుంది .


 అయితే ఈ సమస్యకు పులుపు పూర్తిగా విడిచిపెట్టటం , తీపి తినటం ఆవసరం  . వీటితో పాటు కచ్చితంగా  బ్రహ్మచర్యం పాటించాలి . ఈ యోగం వల్ల మూత్రంలో  వీర్యం పడిపోవడం ఆగుతుంది . స్త్రీలకు కలిగే తెల్లబట్ట సమస్య కూడా తోలిగిపోతుంది .

గ్యాస్ సమస్యకు - ఘన యోగం

సముద్ర లవణం , సేవర్చ లవణం ,  సైంధవ  లవణం  . బీడాల లవణం  , యువక్షరం  ,, పిప్పలి  , మోడి ,  చిత్రములం  , శొంటి  , పొంగించిన పాల ఇంగువ వీటిని సమబగాల్లో కలిపి దంచి జల్లించి నిలువ చేసుకోవాలి .


రెండు పూటలా ఆహరం తరువాత  పావు  చెంచా పొడి  గోరు వెచ్చని  నీటి తో సేవిస్తే  ఎంత తీవ్రమైన గ్యాస్ ఐన వెంటనే తగ్గుతుంది . ఈ సమస్య వున్నవారు పులుపు పూర్తిగా మానుకోవాలి .

Monday, November 29, 2010

పళ్ళు చిగుళ్ళ నుండి - రక్తం కారుతుంటే ?



 కొంతమందికి పండ్లు  తినేటప్పుడు , అన్నం గాని , మరేదైనా తినేటప్పుడు  , ఒక్కోసారి మాట్లాడేటప్పుడు  కూడా , పండ్లు  చిగుళ్ళ నుండి చీము  , నెత్తురు  కారుతూ  నోర్రంతా గబ్బుకోడుతూ వుంటుంది  . అన్నవాహికలో క్రిమిదొషం వల్లగని      , మేహవుడుకువల్లగాని  , విష రసాయనాలతో కూడిన పేస్టు లున ఆధికంగా వాడటం తో దంతక్షయం  కావటం వల్లగాని ఈ సమస్య వస్తుంది .


 పరిష్కారం :   నీరుల్లిగడ్డను ఆతి మెత్తని  గుజ్జుగా నూరి  ఆ గుజ్జుతో పండ్లు చిగుళ్ళు బాగా తోమాలి . లోపల బయట భాగాలలో   కూడా రుద్దాలి  . రుద్దిన తరువాత ఆరగంట ఆగి గోరువెచ్చని  నీటితో పండ్లు కడగాలి . ఇలా వరం రోజులు చేసేటప్పటికి ఎంతో కాలం నుండి  వేదించే ఈ సమస్య అంతులేకుండా మళ్ళి కనిపించకుండా   పోతుంది .

వృద్ధ స్త్రీ పురుషులకు సైతం యవ్వనం ఇవ్వగల - యవ్వన ప్రాస్

ఆతి మధురం  10 గ్రా . 
చిన్న యాలకులు  10  గ్రా 
లవగంగాలు  10  గ్రా  
ఆకుపత్రి -   10 గ్రా 
శొంటి    - 10   గ్రా 
పిప్పళ్ళు   - 10 గ్రా 
మిరియాలు - 10 గ్రా 
ఎండు ఖర్జూరాలు   - విత్తనం తీసినవి  20  గ్రా 
సారపప్పు   - 20  గ్రా 
ధనియాలు  - 20  గ్రా 
వకుడుకాయలు   - 20  గ్రా  
వేలవేము చూర్ణం       20 గ్రా

ఎండుద్రాక్ష  లేక  ఎండు కిస్ మిస్   200  గ్రా  (  గింజలు లేనివి )
కండచక్కెర       - 200 గ్రా 


      పై పదార్దాలు  విడివిడిగా  చుర్నలుగా చేసుకొని  అందులో  ఖర్జూరం , కిస్ మిస్ కూడా కలిపి రోటిలో  వేసి దంచితే మొత్తం ముద్దలాగా హల్వాలగా అవతుంది  .


  రోజు  ఉదయం పరగడుపున ఒక్కసారి , రాత్రి నిద్రించే ముందు ఒకసారి  20  గ్రాముల మోతాదుగా తింటూ  అనుపానంగా  ఒక కప్పు వేడిపాలలో ఒక చెంచా కండచక్కెర  కలిపి త్రాగుతువుండాలి .


ఫలితాలు  :  హస్త ప్రయోగం , ఆతిస్కలనం వంటి దురభ్యసల  వల్ల  , ఆల్పహర సేవన వల్ల , వయసు పై బడిన వృద్ధాప్యం వల్ల , దేని వల్లనైన శరీరంలో రక్తమాంసాలు  హరిన్చిపోయి  , బక్కచిక్కిన  బలహీన  స్త్రీ పురుషులంతా ఈ లేహ్యన్ని  సేవించటం ద్వార తిరిగి మరల నవ వసంతాన్ని పొందవచ్చని మహా ఋషులు పేర్కొన్నారు .

క్షయ రోగులకు

గోముత్ర శిలజిత్ పుటకు 2  గ్రా . కప్పు  ఆవు పాలతో 2  పూటలా  సేవిస్తువుంటే  క్షయ  రోగం క్షయించిపోతుంది   .



Friday, November 26, 2010

రక్త స్రవం

ద్రాక్ష  ,  గంధం   ,    సమచుర్ణం తేనె తో 10  గ్రాముల మోతాదుగా తింటుంటే  ఎటునుండి పోయే రక్తప్రవహమైనా  ఆగిపోతుంది .  

రక్తపోటు --- రక్త వేడి

 

ఖర్జూర  పండ్లను తేనె తో కలిపి తిన్తువుంతే రక్తపోటు  , రక్త వేడి  హరించి పోతాయి