శరీరంలో వీర్య శక్తీ క్షీణించి శేగ్రస్కలన సమస్యతోను , అంగం మేత్తబదిపోయే సమస్యతోను బాధపడేవారు రోజు ఉదయం పరగడపున రెండు లేక మూడు లేత బెండకాయలు తినాలి . ఇలా ఇరవై నుండి నలబై రోజుల పాటు సేవిస్తువుంటే ఆపారమైన వీర్య శక్తీ పెరుగుతుంది .
అయితే ఈ సమస్యకు పులుపు పూర్తిగా విడిచిపెట్టటం , తీపి తినటం ఆవసరం . వీటితో పాటు కచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి . ఈ యోగం వల్ల మూత్రంలో వీర్యం పడిపోవడం ఆగుతుంది . స్త్రీలకు కలిగే తెల్లబట్ట సమస్య కూడా తోలిగిపోతుంది .
Thursday, December 2, 2010
గ్యాస్ సమస్యకు - ఘన యోగం
సముద్ర లవణం , సేవర్చ లవణం , సైంధవ లవణం . బీడాల లవణం , యువక్షరం ,, పిప్పలి , మోడి , చిత్రములం , శొంటి , పొంగించిన పాల ఇంగువ వీటిని సమబగాల్లో కలిపి దంచి జల్లించి నిలువ చేసుకోవాలి .
రెండు పూటలా ఆహరం తరువాత పావు చెంచా పొడి గోరు వెచ్చని నీటి తో సేవిస్తే ఎంత తీవ్రమైన గ్యాస్ ఐన వెంటనే తగ్గుతుంది . ఈ సమస్య వున్నవారు పులుపు పూర్తిగా మానుకోవాలి .
రెండు పూటలా ఆహరం తరువాత పావు చెంచా పొడి గోరు వెచ్చని నీటి తో సేవిస్తే ఎంత తీవ్రమైన గ్యాస్ ఐన వెంటనే తగ్గుతుంది . ఈ సమస్య వున్నవారు పులుపు పూర్తిగా మానుకోవాలి .
Monday, November 29, 2010
పళ్ళు చిగుళ్ళ నుండి - రక్తం కారుతుంటే ?
కొంతమందికి పండ్లు తినేటప్పుడు , అన్నం గాని , మరేదైనా తినేటప్పుడు , ఒక్కోసారి మాట్లాడేటప్పుడు కూడా , పండ్లు చిగుళ్ళ నుండి చీము , నెత్తురు కారుతూ నోర్రంతా గబ్బుకోడుతూ వుంటుంది . అన్నవాహికలో క్రిమిదొషం వల్లగని , మేహవుడుకువల్లగాని , విష రసాయనాలతో కూడిన పేస్టు లున ఆధికంగా వాడటం తో దంతక్షయం కావటం వల్లగాని ఈ సమస్య వస్తుంది .
పరిష్కారం : నీరుల్లిగడ్డను ఆతి మెత్తని గుజ్జుగా నూరి ఆ గుజ్జుతో పండ్లు చిగుళ్ళు బాగా తోమాలి . లోపల బయట భాగాలలో కూడా రుద్దాలి . రుద్దిన తరువాత ఆరగంట ఆగి గోరువెచ్చని నీటితో పండ్లు కడగాలి . ఇలా వరం రోజులు చేసేటప్పటికి ఎంతో కాలం నుండి వేదించే ఈ సమస్య అంతులేకుండా మళ్ళి కనిపించకుండా పోతుంది .
వృద్ధ స్త్రీ పురుషులకు సైతం యవ్వనం ఇవ్వగల - యవ్వన ప్రాస్
ఆతి మధురం 10 గ్రా .
చిన్న యాలకులు 10 గ్రా
లవగంగాలు 10 గ్రా
ఆకుపత్రి - 10 గ్రా
శొంటి - 10 గ్రా
పిప్పళ్ళు - 10 గ్రా
మిరియాలు - 10 గ్రా
ఎండు ఖర్జూరాలు - విత్తనం తీసినవి 20 గ్రా
సారపప్పు - 20 గ్రా
ధనియాలు - 20 గ్రా
వకుడుకాయలు - 20 గ్రా
వేలవేము చూర్ణం 20 గ్రా
ఎండుద్రాక్ష లేక ఎండు కిస్ మిస్ 200 గ్రా ( గింజలు లేనివి )
కండచక్కెర - 200 గ్రా
పై పదార్దాలు విడివిడిగా చుర్నలుగా చేసుకొని అందులో ఖర్జూరం , కిస్ మిస్ కూడా కలిపి రోటిలో వేసి దంచితే మొత్తం ముద్దలాగా హల్వాలగా అవతుంది .
రోజు ఉదయం పరగడుపున ఒక్కసారి , రాత్రి నిద్రించే ముందు ఒకసారి 20 గ్రాముల మోతాదుగా తింటూ అనుపానంగా ఒక కప్పు వేడిపాలలో ఒక చెంచా కండచక్కెర కలిపి త్రాగుతువుండాలి .
ఫలితాలు : హస్త ప్రయోగం , ఆతిస్కలనం వంటి దురభ్యసల వల్ల , ఆల్పహర సేవన వల్ల , వయసు పై బడిన వృద్ధాప్యం వల్ల , దేని వల్లనైన శరీరంలో రక్తమాంసాలు హరిన్చిపోయి , బక్కచిక్కిన బలహీన స్త్రీ పురుషులంతా ఈ లేహ్యన్ని సేవించటం ద్వార తిరిగి మరల నవ వసంతాన్ని పొందవచ్చని మహా ఋషులు పేర్కొన్నారు .
చిన్న యాలకులు 10 గ్రా
లవగంగాలు 10 గ్రా
ఆకుపత్రి - 10 గ్రా
శొంటి - 10 గ్రా
పిప్పళ్ళు - 10 గ్రా
మిరియాలు - 10 గ్రా
ఎండు ఖర్జూరాలు - విత్తనం తీసినవి 20 గ్రా
సారపప్పు - 20 గ్రా
ధనియాలు - 20 గ్రా
వకుడుకాయలు - 20 గ్రా
వేలవేము చూర్ణం 20 గ్రా
ఎండుద్రాక్ష లేక ఎండు కిస్ మిస్ 200 గ్రా ( గింజలు లేనివి )
కండచక్కెర - 200 గ్రా
పై పదార్దాలు విడివిడిగా చుర్నలుగా చేసుకొని అందులో ఖర్జూరం , కిస్ మిస్ కూడా కలిపి రోటిలో వేసి దంచితే మొత్తం ముద్దలాగా హల్వాలగా అవతుంది .
రోజు ఉదయం పరగడుపున ఒక్కసారి , రాత్రి నిద్రించే ముందు ఒకసారి 20 గ్రాముల మోతాదుగా తింటూ అనుపానంగా ఒక కప్పు వేడిపాలలో ఒక చెంచా కండచక్కెర కలిపి త్రాగుతువుండాలి .
ఫలితాలు : హస్త ప్రయోగం , ఆతిస్కలనం వంటి దురభ్యసల వల్ల , ఆల్పహర సేవన వల్ల , వయసు పై బడిన వృద్ధాప్యం వల్ల , దేని వల్లనైన శరీరంలో రక్తమాంసాలు హరిన్చిపోయి , బక్కచిక్కిన బలహీన స్త్రీ పురుషులంతా ఈ లేహ్యన్ని సేవించటం ద్వార తిరిగి మరల నవ వసంతాన్ని పొందవచ్చని మహా ఋషులు పేర్కొన్నారు .
క్షయ రోగులకు
గోముత్ర శిలజిత్ పుటకు 2 గ్రా . కప్పు ఆవు పాలతో 2 పూటలా సేవిస్తువుంటే క్షయ రోగం క్షయించిపోతుంది .
Friday, November 26, 2010
రక్త స్రవం
ద్రాక్ష , గంధం , సమచుర్ణం తేనె తో 10 గ్రాముల మోతాదుగా తింటుంటే ఎటునుండి పోయే రక్తప్రవహమైనా ఆగిపోతుంది .
రక్తపోటు --- రక్త వేడి
Subscribe to:
Posts (Atom)

